PM Svanidhi: చిరు వ్యాపారులకు శుభవార్త.. పీఎం స్వనిధి స్కీమ్ గడువు పెంపు! అంతేకాదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Svanidhi: ప్రజల అభివృధ్ధి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ఎప్పటికప్పుడు తీసుక వస్తూనే ఉంటాయి. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించిన పీఎం స్వనిధి (PM SVANidhi) పథకాన్ని 2024 డిసెంబర్తో ముగిసింది. అయితే తాజాగా 2030 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
Prakasam Barrage : 69 గేట్లను 6 అడుగుల వరకు ఎత్తివేత
Also Read
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు రూ.7,332 కోట్లు రుణాలుగా మంజూరు చేసి 1.15 కోట్ల మందికి ప్రయోజనం కల్పించింది. ఇందులో 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు ఉన్నారు. నిజానికి ఈ పథకం కింద మూడు విడతల్లో లోన్లు ఇస్తారు. అందులో మొదట రూ.10,000 ఉన్నది ఇప్పుడు రూ.15,000కి, రెండో విడతలో రూ.20,000ని రూ.25,000కి, మూడో విడతలో రూ.30,000ని రూ.50,000కి పెంచారు. తొలి రెండు విడతల రుణాలను సకాలంలో చెల్లించిన వారికి మూడో విడతలో యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు ఇవ్వబడుతుంది. ఈ కార్డు ద్వారా అత్యవసర వ్యాపార, వ్యక్తిగత అవసరాలకు నిధులు వినియోగించుకోవచ్చు.
Ranu Bombaiki Ranu Song : ’రాను బొంబాయికి రాను’ పాటకు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పిన లిఖిత..
అంతేకాకుండా రిటైల్, హోల్సేల్ డిజిటల్ లావాదేవీలపై రూ.1,600 వరకు క్యాష్బ్యాక్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా వీధి వ్యాపారులకు పెట్టుబడి సహాయం కల్పించడం, వ్యాపారాన్ని పెంచడం, ఆర్థిక నైపుణ్యం, డిజిటల్ ట్రాన్సక్షన్స్, మార్కెటింగ్ పరిజ్ఞానం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. జూన్ 1, 2020న ప్రారంభమైన ఈ పథకానికి అర్హులు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
-
Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?