Godavari: కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం.. మహారాష్ట్రకు రాకపోకలు బంద్
- కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం
- తెలంగాణ-మహారాష్ట్రల మధ్య రాకపోకలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జికి ఆనుకుని గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. రాత్రి వరకూ మరింత ఉధృతి పెరిగి బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ-మహారాష్ట్రల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గోదావరి వైపుకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో ఎవరూ కూడా గోదావరి నదిని దాటేందుకు ప్రయత్నాలు చేయవద్దని నది పరివాహక ప్రాంతాల గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Minister Thummala: వందేళ్లలో రాని వరద.. ఖమ్మం జిల్లాలో 48 వేల ఎకరాల్లో పంట నష్టం
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మహారాష్ట్ర లో విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మరో 10 గంటల్లో వరద ఉధృతి మరింత పెరగనుంది. కందకుర్తి వద్ద శివాలయం నీట మునిగింది.
తాజావార్తలు
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!