Goa Hit And Run Case: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన ట్రక్.. కిలోమీటర్ అవతల తల..
- గోవాలోని పోండాలో హిట్ అండ్ రన్ కేసు..
- మృతుడి తల కిలోమీటరు దూరంలో లభ్యం..
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goa Hit And Run Case: గోవాలోని పోండాలో హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. పర్- ఖండేపర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని 10 చక్రాల ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి శరీరం రెండు ముక్కలుగా విరిగిపోయింది. మృతుడి తల కిలోమీటరు దూరంలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన విషయం డ్రైవర్కు తెలియదని పోలీసు అధికారులు చెబుతున్నారు. మృతుడి తల లారీ టైర్లలో ఇరుక్కుపోవడంతోనే అంత దూరం వెళ్లే అవకాశం ఉందన్నారు.
Read Also: MLA Danam Nagender: మల్లారెడ్డితో సహా 20 మంది కాంగ్రెస్ లోకి.. దానం కీలక వ్యాఖ్యలు..
Also Read
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
కాగా, మృతుడి తల ధాత్వాడ- ఉస్గావ్ రోడ్డులోని ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ సమీపంలో లభ్యమైంది. ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసు అధికారులు చెప్పడంతో లారీ డ్రైవర్కు విషయం తెలిసింది. వాస్తవానికి, అతను సంఘటన స్థలం నుంచి ముందుకు వెళ్లి ఉస్గావ్ రబ్బర్ ఫ్యాక్టరీ లోపల వెహికిల్ ను నిలిపాడు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు తమ కళ్లతో ప్రమాదాన్ని చూశామని పోలీసులకు చెప్పారు. వేగంగా వచ్చిన ట్రక్కు పాదచారులపై నుంచి దూసుకెళ్లిందన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడి పై నుంచి ట్రక్ వెళ్లిందన్నారు.
Read Also: OPPO F27 Pro Plus 5G Price: మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్పై భారీ డిస్కౌంట్!
అయితే, మృతుడు ఆనంద్ ధరమ్ నాయక్గా పోలీసులు గుర్తించారు. ఈతడు పోండా నివాసిగా గుర్తించారు. తొలుత ఇది హిట్ అండ్ రన్ కేసుగా పోలీసు అధికారులు ఫైల్ చేశారు. సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాగా.. అందులో ట్రక్కు రబ్బరు ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. నిందితుడు ట్రక్ డ్రైవర్ను ధన్నానాథ్ జోగిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి స్వస్థలం రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లా నివాసిగా గుర్తించిన పోలీసులు లారీని సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..