Gidugu Rudra Raju: దేశ ఆర్థిక భద్రతకు కాంగ్రెస్ నిరంతర పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఆర్ధిక భధ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 స్ధానానికి ఎలా ఎగబాకారు..?ఆదాని సంస్ధలపై మొదటి నుంచి రాహుల్ గాంధీ గళమెత్తుతూనే ఉన్నారు. మన రాష్ట్రంలోని రెండు పోర్టులను ఆదాని గ్రూపే కైవసం చేసుకుంది.ప్రధాని ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు.దీనిపై ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవస్ధపై, దేశభక్తి పై మోడీకి నమ్మకముందని చెబుతారు.. కాని కార్పొరేట్ సంస్ధల కీలు బొమ్మగా మారిపోయారు.
Read Also: Jagga Reddy: బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదు.. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్
Also Read
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలి.కేంద్రం తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదు. సీఎం జగన్ కు రంగుల ఫోబియా పట్టుకుంది. సిఎం జగన్ పరిపాలన మానేసి బిల్డింగులపై రంగులు వేసే పని పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో అంధ బాలికపై అత్యాచారం, హత్య జరగడం అమానుషం. ఇంత కిరాతకంగా నిందితులు వ్యవహరిస్తున్నా చోద్యం చూస్తున్నారు.ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ఆలోచన తప్ప లా అండ్ ఆర్డర్ పై దృష్టి లేదు.ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు వేయడం దుర్మార్గం.జగన్ పాలనలో ఉద్యోగులకు భధ్రత లేదు.. జీతాలు లేవు.
దుర్గగుడిలో పాలకమండలి సభ్యులను చూస్తుంటే బాధాకరంగా ఉంది.పాలకమండలి సభ్యుల్లో ఛీటింగ్ కేసు ఉన్నవాళ్లు, క్రిమినల్స్ కమిటీలో ఉన్నారు.భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టి ఉద్యమిస్తుంది.అవసరమైతే కోర్టుకు వెళతాం. తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చడం మంచిది కాదు.ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు.. ముఖ్యమంత్రి మంచి పాలన చేయాలి.. అంతే కాని పేర్లు మార్పు కాదు.కార్పొరేట్ మాఫియాగా ఆదాని గ్రూప్ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. అదాని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసే చేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.
Read Also: IT, Engineering Recruitment: 16, 17 తేదీల్లో బెంగళూరులో ప్లేస్మెంట్ డ్రైవ్
తాజావార్తలు
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!