Advocate Swapna Murder: అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసుల పురోగతి.. సొంత అన్నతో సహా నలుగురి అరెస్ట్
- అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసుల పురోగతి
- సొంత అన్నతో సహా నలుగురి అరెస్ట్
- భూమి వివాదమే హత్యకు కారణమని పోలీసుల నిర్ధారించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అడ్వకేట్ స్వప్నని హత్య చేసిన సొంత అన్న రాజు తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజుతో పాటు కావళి శివలింగం, వడ్డే వీరేష్, ఎర్రోళ్ల సందీప్ లు అరెస్టయ్యారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మోయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసు వివరాలు.. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గోటికె స్వప్న దారుణ హత్యకు గురైంది. భూమి వివాదమే హత్యకు కారణమని పోలీసుల నిర్ధారించారు.
సర్వే నంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై వివాదం చోటుచేసుకుంది. అడ్వకేట్ స్వప్న భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలో దాడి కి పాల్పడ్డారు నిందితులు.. మొదటగా కారుతో ఢీకొట్టి, తర్వాత రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశారు. తీవ్ర గాయాలపాలైన స్వప్న ఘటన స్థలంలోనే మృతి చెందింది. హత్య అనంతరం ఇన్నోవా కార్, స్కూటీ మీద నిందితులు పరారయ్యారు. ఇన్నోవా కారు, స్కూటీ సీజ్, నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం..హత్యకు ఉపయోగించిన కొడవలి సీజ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
నిందితులు
A1 గోటికె రాజు
A2 ఎర్రోళ్ల సందీప్
A3 వడ్డె వీరేశం..
A4 కావలి శివలింగం.
తాజావార్తలు
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!