Goods Train Derailed: మధ్యప్రదేశ్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు 4 వ్యాగన్లు
Goods Train Derailed: మధ్యప్రదేశ్లోని కట్నీ స్టేషన్ సమీపంలో గురువారం సిమెంట్తో కూడిన గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. మార్గంలో అదనపు లైన్ ఉన్నందున ఇది ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపలేదు. రైలు పట్టాలు తప్పిన వెంటనే ట్రాక్ను క్లియర్ చేసే పనిని ప్రారంభించారు. ఈ ఘటన జరిగినప్పుడు రైలు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నుండి సిమెంట్ను తీసుకెళ్తుందని, లైన్ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Physical Harassment: కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Also Read
అంతకుముందు, పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లోని శక్తిగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి బర్ద్ధమాన్-బండెల్ లోకల్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. రాత్రి 9.20 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
-
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!