పీకే కాదు… వాళ్ల తాతకు కూడా భయపడేది లేదు : మాజీ కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం : ప్రశాంత్ కిషోర్ కాదు… వాళ్ల నాన్న.. తాతకు కూడా భయపడేది లేదని… చంద్రబాబు రాజకీయాల్లో నుంచి ఇక తప్పుకోవాలని.. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. వంటగ్యాస్ మొదలు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు, పేదలు అల్లాడిపోతున్నారని… యువతకు మత్తు మందులు అలవాటు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
20 వేల కోట్ల విలువైన మత్తు మందు పట్టుకుంటే అమిత్ షా అసలు ఎందుకు మాట్లాడరని…. ఏ మంత్రులు నోరువిప్పటంలేదని మండిపడ్డారు. రైళ్లు, విమానాలు, విమానాశ్రయాలు అమ్మేస్తున్నారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదని వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పట్టాభి ని పోలీసులు పొట్టపై పిడిగుద్దులు గుద్దారు…కానీ ఆ విషయం ఎవరికి తెలియదన్నారు.
Also Read
విజయవాడలో ఒక పెద్ద పోలీస్ అధికారి 5 కోట్లు లంచం తీసుకున్నట్లు నా వద్ద సమాచారం ఉందని…. రాష్ట్రంలో రానున్న 2024 ఎన్నికల్లో బలిజ, కాపు సామాజిక వర్గం వారిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల అనంతరం రెండు సామాజకవర్గాలను పక్కన పెట్టేస్తామన్నారు. 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు దీపావళి లోపు ఉపకార వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?