Forest Fire : ఉత్తరాఖండ్లో కాలుతున్న అడవులు.. 10 మంది మృతి
- ఉత్తరాఖండ్లో అడవుల్లో మంటలు
- ;పూర్తిగా కాలిపోయిన 1500హెక్టార్ల అటవీ భూమి
- 10 మంది ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest Fire : ఉత్తరాఖండ్లో అడవుల్లో మంటలు అదుపు తప్పుతున్నాయి. నవంబరు నుంచి దాదాపు వెయ్యికి పైగా అగ్ని ప్రమాద ఘటనల్లో పచ్చదనంతో నిండిన సుమారు 1500హెక్టార్ల అటవీ భూమి కాలిపోయి ధ్వంసమైంది. బిన్సార్తో సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు వైమానిక దళం హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నప్పటికీ మంటలను పూర్తిగా అదుపు చేయలేకపోయారు.
Read Also:Devara : రిలాక్స్ మోడ్ లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సెంటిమెంటే కారణం
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
నవంబర్ 2023 నుండి రాష్ట్రంలో 1,242 అటవీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,696 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ సంపద దెబ్బతిన్నది. అడవి మంటలను అదుపు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఏప్రిల్లో నైనిటాల్ జిల్లాకు చేరుకుంది. అదేవిధంగా మేలో కూడా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ గర్వాల్కు చేరుకుంది. రాష్ట్రంలో కుమావోన్ డివిజన్లో గరిష్టంగా 598, గర్వాల్ డివిజన్లో 532 వద్ద అటవీ మంటలు సంభవించాయి.
Read Also:Minister Narayana: అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం..
వేడి పెరగడంతో అల్మోరా, రాణిఖేత్లలో మంటలు మళ్లీ అంటుకోవడం ప్రారంభమయ్యాయి. సాల్ట్ డెవలప్మెంట్ బ్లాక్లోని ఐటీఐ, విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవుల్లో ఇప్పుడు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. సాల్ట్ డెవలప్మెంట్ బ్లాక్లోని విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవులలో శనివారం కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోజంతా అడవి మండుతూనే ఉంది. కానీ పాలకసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదు. రోజంతా అడవులు మండుతూనే ఉన్నాయి. రాణిఖేత్లోని సౌనీ, రిచీ అడవులు కూడా మండుతూనే ఉన్నాయి. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!