Rs.2000 Currency Note: రూ.2వేల నోటు కనిపించడం లేదు.. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000 Currency Note: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రూ.2000 నోటు చర్చే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా చెలామణిలో రెండు వేల రూపాయల నోట్లు గణనీయంగా తగ్గాయి. అసలు అవి చెలామణిలో ఉన్నాయా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దాదాపు ఆరేళ్లవుతుంది. ఆ 6 ఏళ్ల తర్వాత కరెన్సీ నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి అప్డేట్ వచ్చింది.
Read Also: Mahindra Thar: ఏప్రిల్ ఆఫర్.. మహీంద్రా థార్పై భారీ డిస్కౌంట్..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ రోజుల్లో బ్యాంకుల ఏటీఎంల నుంచి 2000 రూపాయల బదులు 500, 200 రూపాయల నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. 2000 రూపాయల నోట్లను మార్కెట్ నుంచి తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోందా? అన్న అంశం పార్లమెంట్లో చర్చకు వచ్చింది. లోక్సభలో ఎంపీ సంతోష్కుమార్ ఆర్థిక మంత్రిని ఈ ప్రశ్న అడిగారు. అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2017 చివరి నాటికి రూ. 500, రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 9.512 లక్షల కోట్లు, 2022 మార్చి చివరి నాటికి రూ. 27.057 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వెల్లడించారు.
Read Also: Pakistan Economic Crisis: ప్రజలకు 24 గంటలు గ్యాస్ అందించలేము.. పాక్ మంత్రి
రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు నోట్ల గురించి ఎలాంటి రద్దుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయలేదని ఆర్థిక మంత్రి చెప్పారు. ఏ డినామినేషన్తో నోటును ఎప్పుడు ముద్రించాలో బ్యాంకు స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. ఆర్బిఐ వార్షిక నివేదిక ప్రకారం.. 2019-20 సంవత్సరం నుండి 2000 రూపాయల నోటును ముద్రించలేదని ఆర్థిక మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!