Patna: తాంత్రికుడు చెప్పడంతో కొడుకు కోసం కూతుళ్లను రేప్ చేసిన తండ్రి.. జీవత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాట్నా: కొడుకు కావాలన్న కోరికతో ఓ వ్యక్తి ఏ తండ్రి చేయని పని చేశాడు. సభ్య సమాజం తల వంచుకునేలా చేశాడు. తాంత్రికుడు చెప్పిన మాట్లాలు విని తన కుమార్తెలపైనే గత కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ కేసులో ఆ నీచ తండ్రికి తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది.
Also Read: Dubai Lottery ticket: డామిట్ కథ అడ్డంతిరిగింది.. లక్ వచ్చి తలుపు కొట్టినా తీయడేంటి..
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
వివరాల్లోకి వెళ్తే పాట్నాలోని బక్సర్ కు చెందిన ఓ దంపతులు చాలా కాలం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొడుకు పుట్టాలంటే ఒక తాంత్రికుడి దగ్గరకు వెళ్లాలని అతడి గురించి చెప్పాడు వారి బంధువు ఒకరు. దీంతో అజయ్ కుమార్ అనే తాంత్రికుడు వద్దకు వెళ్లాడు ఆ వ్యక్తి. తన ఇద్దరు కూతుర్ల వల్లే తనకు కొడుకు పుట్టడం లేదని ఆ తాంత్రికుడు తెలిపాడు. కొడుకు పుట్టాలంటే కూతుళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి ఆ తండ్రి కూతుళ్లను బలవంతంగా రేప్ చేయడం మొదలు పెట్టాడు. దానికి వారి తల్లి, తల్లి సోదరి కూడా సహకరించారు.
కేవలం తండ్రి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తాంత్రికుడు కూడా వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. వారిపై 2012 నుంచి ఆత్యాచారం చేయడం మొదలు పెట్టారు. ఇక తండ్రి వేధింపులు భరించలేకపోయిన ఆ ఇద్దరు ఆడపిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కేసు పెట్టే సమయానికి బాధితుల వయసు 14, 16 ఏళ్లు. ఇలాంటి చర్యలు ద్వార సమాజం తలదించుకోవాల్సి వస్తుందని భావించిన కోర్టు నిందితులకు కఠిన శిక్షను విధించింది. తండ్రికి, తాంత్రికుడు అజయ్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది. ఇక వారి తల్లి, ఆమె సోదరికి 20 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించారు. ఐపీసీ సెక్షన్ 376, 34, పోక్సో చట్టంలోని సెక్షన్ 4 కింద నిందితులను దోషులుగా కోర్టు ప్రకటించింది కోర్టు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే వారికి యాదృచ్ఛికంగా వీరిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!