Expressway in India: దేశంలో 50 వేల కిలోమీటర్ల హై స్పీడ్ హైవేలు.. ఇకపై రోడ్డుపై 80వేగంతో ట్రక్కుల పరుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Expressway in India: గత కొన్ని సంవత్సరాలలో దేశంలో హైవేలు, ఎక్స్ప్రెస్వేల సంఖ్య వేగంగా పెరిగింది. చాలా ఎక్స్ప్రెస్వేలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రస్తుతం చాలా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో దాదాపు 50 వేల కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేలను నిర్మించడానికి పూర్తి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం తర్వాత ట్రక్కుల సగటు వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు పెంచవచ్చు.
ప్రస్తుతం ట్రక్కుల సగటు వేగం గంటకు 45 కి.మీ.
2047 నాటికి 50 వేల కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్డ్ హై స్పీడ్ కారిడార్ను నిర్మించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నేషనల్ హైవే నెట్వర్క్లో ట్రక్కుల సగటు వేగం గంటకు 45 కి.మీ నుండి 75 నుండి 80 కి.మీలకు పెరుగుతుందని రోడ్డు రవాణా, రహదారుల కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Read Also:Mahesh Babu: వెకేషన్ కంప్లీట్.. హైద్రాబాద్లో ల్యాండ్ అయిన బాబు!
2023లో హై-స్పీడ్ కారిడార్ పొడవు 3913 కి.మీ.
2014లో హై-స్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 353 కి.మీ. ఇది 2023 నాటికి 3,913 కి.మీ. మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను ఖరారు చేశామని జైన్ తెలిపారు. ఇందులో 2047 నాటికి హైస్పీడ్ కారిడార్ పొడవును 50,000 కి.మీలకు పెంచాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు.
2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జనవరి నెలాఖరులోగా విడుదల చేయవచ్చు. 2023లో డెవలప్డ్ ఇండియా@2047 కోసం 10 సమస్యలపై పని చేయాలని నీతి ఆయోగ్ని కోరింది.
Read Also:Giriraj Singh: బెంగాల్లో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం.. ఈడీపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి
విజన్ 2047 ప్రకారం ప్రాజెక్టులు
విజన్ 2047 ప్రకారం మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దాదాపు 3,700 కి.మీల 108 పోర్ట్ కనెక్టివిటీ రోడ్ ప్రాజెక్ట్లలో ఎనిమిది (294 కి.మీ) పూర్తయ్యాయి. ఇది కాకుండా సుమారు 1,808 కి.మీ. దీంతోపాటు 1,595 కిలోమీటర్ల మేర 72 ప్రాజెక్టులకు డీపీఆర్లు సిద్ధమవుతున్నాయి. పర్వతమల ప్రాజెక్టు కింద ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 60 కిలోమీటర్ల మేర రోప్వే ప్రాజెక్టులు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం వారణాసి (ఉత్తరప్రదేశ్)లో 3.85 కి.మీ రోప్వే నిర్మిస్తున్నారు. అలాగే 36 కి.మీ పొడవు గల 9 ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించారు. 2018లో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (TOT) మోడల్ను ప్రారంభించినప్పటి నుండి NHAI TOT మోడ్ ద్వారా 26,366 కోట్ల రూపాయలను సేకరించిందని జైన్ చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!