Gupta Nidhulu: విశాఖలో గుప్త నిధుల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో లంకే బిందలు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాటి చెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్ లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయి. రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 అడుగులు గొయ్యి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తులు? ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. జలమయంగా మారిన రహదారులు!
Also Read
అయితే, నెల రోజుల నుంచి పూజల మాటున తవ్వకాలు జరుగుతున్నాయి. చుట్టూ పరదాలు కప్పి, రాత్రుళ్ళు దేవుడు పాటలు పెట్టుకొని కోటేశ్వరరావు చుట్టూ పక్కల వాళ్ళని ఏమార్చాడు. ఇక, ఈ విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళలు వేసి మహిళలు పరారు అయ్యారు. దోష నివారణ కోసం పూజలు చేసామంటూ సదరు వ్యక్తులు చెబుతున్నారు. స్వామిజీ చెప్పినట్లు చేస్తున్నాను అని కోటేశ్వరరావు అనే వ్యక్తి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!