ED: సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
- జనవరి 31న అరెస్టు చేసిన ఈడీ
- జూన్ 28న బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
- హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) నాయకుడు హేమంత్ సోరెన్కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31న ఈడీ అతడిని అరెస్టు చేసింది. అరెస్టుకు కొద్దిరోజుల ముందు సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇడి సవాలు చేసింది.
READ MORE: Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ
Also Read
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విజయం సాధించింది. అయితే, భూ కుంభకోణంలో బెయిల్ పొంది ఈ వారం ప్రారంభంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ స్వీకరించారు. కాగా, హేమంత్ సోరెన్ యొక్క నేతృత్వంలోని అధికార కూటమిలో ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా — జేఎంఎం- 27, కాంగ్రెస్-17 ఉండగా ఇక, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
READ MORE: TGPSC: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
కాగా..బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య బలం కూడా 76కి తగ్గిపోయింది. జార్ఖండ్ స్పీకర్ రవీంద్ర నాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చ కోసం ఒక గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తర్వాత హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. కాగా, ముఖ్యమంత్రి పదవికీ చంపాయ్ సోరెన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత జూలై 4వ తేదీన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ల్యాండ్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇటివల బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28వ తేదీన హేమంత్ సోరెన్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్టు చేయడానికి కొద్దిసేపటి ముందు హేమంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!