Diwali Good Luck Tips: దీపావళి రోజు ఉదయం ఈ పని చేస్తే.. మీ ఇంట్లో డబ్బు వర్షం పక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do These Remedies on Diwali Morning for Immense Money: దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను నవంబర్ 12న జరుపుకోనున్నారు. హిందూ మతంలో అతిపెద్ద పండుగగా దీపావళి పరిగణించబడుతుంది. 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ-సంతోషాలు, శాంతి-సౌభాగ్యాలు ఉంటాయని నమ్మకం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దీపావళి రోజున కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే.. ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. మంచి ఆరోగ్యం, డబ్బుకు కొదవ ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి దీపావళి రోజు ఉదయం చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం.
Also Read
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
- T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
దీపావళి రోజు ఉదయం ఈ పని చేయండి:
# దీపావళి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి అలంకరించండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. దాంతో ఐశ్వర్యానికి లోటు ఉండదు. దీపావళి నాడు తులసి మొక్కను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున తులసిని పూజించడం మరియు నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీపావళి నాడు తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం శ్రేయస్కరం.
Also Read: Rohit Sharma: నెదర్లాండ్స్తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
# దీపావళి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేసి.. ఓ పాత్రలో నీరు తీసుకోండి. తులసి మొక్కకు సగం నీరు సమర్పించి.. మిగిలిన నీటిని ఇంటి అంతటా చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటుంది.
# దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంటి ప్రాంగణంలో రంగోలి (ముగ్గు) వేయడం శుభప్రదం. దీనితో లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం వలన డబ్బుకు లోటు ఉండదు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)
- Tags
తాజావార్తలు
-
IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
-
Vasudeva Sutham: దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే భూమ్మీద బతికే హక్కు లేదు!
-
Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
-
Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
-
Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
ట్రెండింగ్
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!