BREAKING NEWS: శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజూరయ్యాయి. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించిందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది. ఇదిలా ఉంటే.. శిఖర్ ధావన్ కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉంటే, పర్సనల్ జీవితంలోనూ ఏమాత్రం సంతోషంగా లేడు. తన కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని తన భార్య ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు అభిప్రాయపడింది.
CM YS Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ.. అదే ప్రధాన కారణం..!
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
ఇదిలా ఉంటే.. ధావన్, ఆయేషా దంపతుల కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడిని కలిసేందు ధావన్ కు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో అకడమిక్ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని.. పాఠశాల సెలవుల్లో ధావన్, అతని కుటుంబ సభ్యులను కలిసేందుకు ధావన్ కొడుకును ఇండియాకు తీసుకురావాలని ఆయేషాకు కోర్టు తెలిపింది.
Guess Who: అక్కడ టాటూ చూపించి టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పండి..?
ఇక శిఖర్ ధావన్ కెరీర్ గురించి చూసుకుంటే.. ఒకప్పుడు టీమిండియాలో స్టార్ ప్లేయర్ కాగా.. ప్రస్తుతం ఫామ్ లో లేక జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శిఖర్ ధావన్ ఓపెనర్ గా రానిస్తున్నప్పటికీ.. ఇప్పుడు జట్టులో చోటు కోసం ఉన్న పోటీని తట్టుకోలేక వెనుకబడి ఉన్నాడు. అయినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడి నిలకడగా పరుగులు సాధిస్తే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించవచ్చు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!