Delhi High Court : రూ.5 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ మాయం.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court : ప్రభుత్వం 2018- 2020 మధ్య స్వాధీనం చేసుకున్న సుమారు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన 70 వేల కిలోగ్రాముల హెరాయిన్ ఎక్కడ కనిపించకుండా పోయింది. ఇంతమొత్తంలో హెరాయిన్ రికార్డుల నుండి మాయం కావడం పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్.. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎన్సీఆర్బీని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 9న చేపట్టనుంది.
Read Also:Rajamouli : దర్శకుడు అనిల్ రావిపూడిపై ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా..
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
జర్నలిస్ట్ బీఆర్ అరవిందాక్షన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యను చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరింది. అలాగే సీజ్ చేసిన డ్రగ్స్ను సీజ్ చేసిన విధానం, పారవేసేందుకు సంబంధించిన రికార్డులను అందజేయాలని ఆదేశించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికకు, 2018 – 2020 సంవత్సరాలలో హెరాయిన్ స్వాధీనం గురించి హోం మంత్రిత్వ శాఖ అందించిన డేటాకు మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు.
Read Also:Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే..
5 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ మాయం
2018 – 2020 మధ్య మొత్తంగా 70,772.544 కిలోల హెరాయిన్ స్వాధీనం రికార్డుల నుండి కనిపించకుండా పోయిందని పిటిషన్ పేర్కొంది. మాయమైన డ్రగ్స్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ వ్యత్యాసం చాలా పెద్దదని, తక్షణం పరిష్కరించకపోతే సమాజంలో అరాచకానికి దారి తీస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో సమాచారం, వివరణ కోసం తాను సాధ్యమైన ఫోరమ్లను ఉపయోగించానని, అయితే నేటికీ ప్రయోజనం లేదని పిటిషనర్ కోర్టులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!