Delhi High Court : రూ.5 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ మాయం.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court : ప్రభుత్వం 2018- 2020 మధ్య స్వాధీనం చేసుకున్న సుమారు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన 70 వేల కిలోగ్రాముల హెరాయిన్ ఎక్కడ కనిపించకుండా పోయింది. ఇంతమొత్తంలో హెరాయిన్ రికార్డుల నుండి మాయం కావడం పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్.. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎన్సీఆర్బీని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 9న చేపట్టనుంది.
Read Also:Rajamouli : దర్శకుడు అనిల్ రావిపూడిపై ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
జర్నలిస్ట్ బీఆర్ అరవిందాక్షన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యను చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరింది. అలాగే సీజ్ చేసిన డ్రగ్స్ను సీజ్ చేసిన విధానం, పారవేసేందుకు సంబంధించిన రికార్డులను అందజేయాలని ఆదేశించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికకు, 2018 – 2020 సంవత్సరాలలో హెరాయిన్ స్వాధీనం గురించి హోం మంత్రిత్వ శాఖ అందించిన డేటాకు మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు.
Read Also:Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే..
5 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ మాయం
2018 – 2020 మధ్య మొత్తంగా 70,772.544 కిలోల హెరాయిన్ స్వాధీనం రికార్డుల నుండి కనిపించకుండా పోయిందని పిటిషన్ పేర్కొంది. మాయమైన డ్రగ్స్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ వ్యత్యాసం చాలా పెద్దదని, తక్షణం పరిష్కరించకపోతే సమాజంలో అరాచకానికి దారి తీస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో సమాచారం, వివరణ కోసం తాను సాధ్యమైన ఫోరమ్లను ఉపయోగించానని, అయితే నేటికీ ప్రయోజనం లేదని పిటిషనర్ కోర్టులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!