Paris Olympics 2024: కాంస్య పతకాన్ని కోల్పోయిన ధీరజ్, అంకిత జంట..
- కాంస్య పతక పోరులో అమెరికాతో తలపడిన మిక్స్డ్ డబుల్స్ ఆర్చరీ జోడీ
- ఓటమిని చవిచూసిన ధీరజ్ బొమ్మదేవర.. అంకిత భకత్
- 2-6తో ఓడిపోయి పతకాన్ని కోల్పోయిన ధీరజ్.. అంకిత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిక్స్డ్ డబుల్స్ ఆర్చరీ జోడీ ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ కాంస్య పతక పోరులో అమెరికాతో తలపడింది. ఈ క్రమంలో.. భారత జోడీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత జోడీ తొలి రెండు షాట్లలో 17 పాయింట్లు సాధించింది. అదే సమయంలో అమెరికా జోడీ కౌఫ్హోల్డ్, అల్లిసన్ తొలి రెండు షాట్లలో 19 పరుగులు చేసి రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. నాలుగో సెట్లో భారత జోడీ మొత్తం 35 పరుగులు చేసింది. నాలుగో సెట్లో అమెరికా జోడీ 37 పాయింట్లు సాధించి సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. భారత్కు కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఉండగా.. అయితే ధీరజ్, అంకిత జంట మ్యాచ్లో 2-6తో ఓడిపోయి పతకాన్ని కోల్పోయింది.
Shubhanshu Shukla: రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లబోతున్న రెండో భారతీయుడు ఇతనే..
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
తొలి సెట్లో తొలి రెండు షాట్లలో అమెరికా జోడీ 19 పరుగులు చేయగా, భారత్ జోడీ తొలి రెండు షాట్లలో 17 పరుగులు చేయడంతో అమెరికా రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. రెండో సెట్లో తొలి రెండు షాట్లలో భారత్ మొత్తం 17 పాయింట్లు సాధించగా, అమెరికా జోడీ 18 పాయింట్లు సాధించి ఒక పాయింట్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో సెట్లో భారత జోడీ మొత్తం 35 పరుగులు చేసింది. మరోవైపు అమెరికా 37 పరుగులతో 4-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో సెట్లో పునరాగమనం చేసేందుకు ప్రయత్నించిన భారత జోడీ తొలి రెండు షాట్లలో మొత్తం 19 పాయింట్లు సాధించింది. మరోవైపు అమెరికా జోడీ కౌఫ్హోల్డ్, ఎల్లిసన్ 17 పరుగులు చేయడంతో భారత్కు రెండు పాయింట్ల ఆధిక్యం లభించింది. మూడో సెట్లో ధీరజ్, అంకిత జోడీ మొత్తం 38 పరుగులు చేయగా, అమెరికా జోడీ 33 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Pooja Khedkar Mother: పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్..! బెయిల్ మంజూరు
భారత మిక్స్డ్ డబుల్స్ ఆర్చరీ జోడీ అంకితా భకత్, ధీరజ్ బొమ్మదేవర.. అమెరికా జోడీ కాస్సీ, అల్లిసన్తో కాంస్య పతకాన్ని ప్రారంభించారు. ఒలింపిక్స్లో భారత ఆర్చర్లు పతకాల మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!