Delhi Air Pollution: వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా గాలి తీవ్రత పెరిగిపోతుండటంతో దేశ రాజధానిలోని 14 ప్రాంతాలలో ఏక్యూఐ (AQI) 400 కంటే ఎక్కువగా నమోదు అవుతుంది. మరో రెండు మూడు రోజుల వరకు ఈ కాలుష్యం కొనసాగుతుందని సమాచారం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ఏక్యూఐ నిన్న (గురువారం) 390గా ఉండగా.. ఇవాళ ఉదయం ఈ సంఖ్య 450కి చేరుకుంది. ఈ స్థాయిలో గాలి న్యాణత పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Read Also: Viral video : వార్నీ.. ఏంట్రా ఇది.. కొత్తిమీరతో బజ్జీలా.. దండంరా బాబు..
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
నేడు మళ్లీ బవానా ఢిల్లీలో అత్యంత కలుషితమైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ ఏక్యూఐ 450 ఉండగా, జహంగీర్పురి ఏక్యూఐ 439 పాయింట్లు నమోదు కావడంతో రెండవ స్థానంలో నిలిచింది. గాలిలో పీఎం 10 యొక్క సగటు స్థాయి 100 కంటే తక్కువగా ఉండాలి.. పీఎం 2.5 యొక్క సగటు స్థాయి 60 కంటే తక్కువగా ఉండాలి.. అప్పుడే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని గాలిలో పీఎం 10 యొక్క సగటు స్థాయి 355, పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 206 మైక్రోగ్రాములు.. గాలిలో కాలుష్య కణాల స్థాయి ప్రమాణాల కంటే మూడున్నర రెట్లు ఎక్కువగా పెరిగింది.
Read Also: Aadikeshava Twitter Review : ‘ఆదికేశవ’ ట్విట్టర్ రివ్యూ.. ఊరమాస్ యాక్షన్.. క్లైమాక్స్ ఫీక్స్..
అయితే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం.. వచ్చే మూడు-నాలుగు రోజులలో గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలో మీటర్ల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల కాలుష్య కారకాలు వెదజల్లడం లేదు.. రేపు ఏక్యూఐ తీవ్రమైన కేటగిరీకి చేరుకోనుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో దాదాపు 800 కేసులు నమోదయ్యాయి. పుణెలోని ఐఐటీఎం (IITM) డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాయు కాలుష్యం ఇవాళ నాలుగు శాతం రేపు మూడు శాతం తగ్గే అవకాశం ఉండొచ్చు.
ఈ ప్రాంతాల్లో ఏక్యూఐ నాలుగు వందలు దాటింది
జహంగీర్పురి – 426
ఆనంద్ విహార్ – 407
అశోక్ విహార్- 420
బవానా- 450
ద్వారక- 400
జహంగీర్పురి- 439
ఆర్కే పురం- 422
వజీర్పూర్- 443
వివేక్ బీహార్- 435
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!