PM Modi Tour: రోడ్షోలో ప్రధాని మోడీకి సైకిలిస్టులు స్వాగతం.. మోడీ మోడీ నినాదాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా రూ.24,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రధానికి వినూత్నంగా సైకిలిస్టులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధానమంత్రి కారుతో పాటు సైకిల్ తొక్కుతూ కనిపించారు. ప్రధానమంత్రి రోడ్షో సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు రోడ్డు పక్కనే నిల్చున్నారు. ఆ సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ.. అక్కడి జనాలు మోడీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.
Sachin Pilot: సచిన్ పైలట్ కీలక ప్రకటన.. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు సిద్ధం
Also Read
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
మరోవైపు అమృత్సర్-జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని 6-లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే సెక్షన్ను ప్రధాని ప్రారంభించారు. రాజస్థాన్లోని ఈ కారిడార్ పొడవు 500 కి.మీ కంటే ఎక్కువ. అంతేకాకుండా బికనీర్-భివాడి ట్రాన్స్మిషన్ లైన్ మరియు కొత్త 30 పడకల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతే కాకుండా.. బికనీర్ రైల్వే స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు 43 కి.మీ పొడవైన చురు-రతన్గఢ్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
Kushi: మ్యూజిక్ లవర్స్కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
రాజస్థాన్ ప్రజలు కొన్ని నెలల్లోనే రెండు ఆధునిక ఆరు లేన్ ఎక్స్ప్రెస్లను పొందుతారని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేలోని ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్ ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అభివృద్ధి రంగంలో ఉన్న అధిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా రాజస్థాన్ లో అపారమైన అవకాశాలకు కేంద్రంగా ఉందని ఆయన చెప్పారు.
- Tags
- Cyclists
- modi
- national news
- tour
- welcome
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!