PM Modi Tour: రోడ్షోలో ప్రధాని మోడీకి సైకిలిస్టులు స్వాగతం.. మోడీ మోడీ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా రూ.24,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రధానికి వినూత్నంగా సైకిలిస్టులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధానమంత్రి కారుతో పాటు సైకిల్ తొక్కుతూ కనిపించారు. ప్రధానమంత్రి రోడ్షో సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు రోడ్డు పక్కనే నిల్చున్నారు. ఆ సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ.. అక్కడి జనాలు మోడీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.
Sachin Pilot: సచిన్ పైలట్ కీలక ప్రకటన.. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు సిద్ధం
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
మరోవైపు అమృత్సర్-జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని 6-లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే సెక్షన్ను ప్రధాని ప్రారంభించారు. రాజస్థాన్లోని ఈ కారిడార్ పొడవు 500 కి.మీ కంటే ఎక్కువ. అంతేకాకుండా బికనీర్-భివాడి ట్రాన్స్మిషన్ లైన్ మరియు కొత్త 30 పడకల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతే కాకుండా.. బికనీర్ రైల్వే స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు 43 కి.మీ పొడవైన చురు-రతన్గఢ్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
Kushi: మ్యూజిక్ లవర్స్కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
రాజస్థాన్ ప్రజలు కొన్ని నెలల్లోనే రెండు ఆధునిక ఆరు లేన్ ఎక్స్ప్రెస్లను పొందుతారని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేలోని ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్ ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అభివృద్ధి రంగంలో ఉన్న అధిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా రాజస్థాన్ లో అపారమైన అవకాశాలకు కేంద్రంగా ఉందని ఆయన చెప్పారు.
- Tags
- Cyclists
- modi
- national news
- tour
- welcome
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!