Cyber Crime: సైబర్ నేరగాళ్లు నయా మోసం.. ఈ-చలాన్ పేరుతో మెసేజ్ లు
సైబర్ నేరగాళ్లు జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. అయితే, ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ-చలాన్ల పేరిట కొత్త రకం మోసానికి తెరదీశారు. ఈ-చలాన్ల పేరుతో వాహనదారులకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ లు పంపి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. దాంతో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Read Also: Fuel Prices: ఎన్నికల సమయం.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ఇక, ఇటీవలి కాలంలో సైబర్ చీటర్స్ ఈ-చలాన్ల పేరుతో వ్యక్తిగత మెస్సేజ్ లు పంపుతున్నారని, అందులోనే పేమెంట్ లింకును కూడా ఉంచుతున్నారు.. ఎవరైనా నిజమే అనుకుని ఆ లింకుపై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా వివరాలను హ్యాక్ చేసి అందులో ఉన్న మొత్తం డబ్బులు మాయం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి మెస్సేజ్ ల పట్ల వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సాధారణంగా ఈ-చలాన్ల పేరిట వచ్చే మెసేజ్లలో వాహనం నంబర్, ఇంజిన్, ఛాసిస్ నంబర్ లాంటి వివరాలు ఉంటాయి.. సైబర్ నేరగాళ్లు పంపే వాటిలో ఆ వివరాలు ఏమీ ఉండవని పోలీసులు చెప్పుకొచ్చారు.
Read Also: Sapthami Gowda: కాంతార బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ‘తమ్ముడు’ తోనే..?
అదేవిధంగా ఇలాంటి మెసేజ్లు తమ మొబైల్ ఫోన్ల నుంచి రావనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇలాంటి అనుమానాస్పద సందేశాలు వచ్చినప్పుడు అధికారిక వెబ్సైట్కు వెళ్లి చెక్ చేసుకోవాలని పోలీసులు వెల్లడించారు. ఈ-చలాన్లకు సంబంధించిన వెబ్సైట్ను పోలిన వెబ్సైట్లతో నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి, బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!