Gujarat Farmer : రైతులకు రూ.630కోట్లు ప్రకటించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Farmer: రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పంట పండుతోంది. ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు రూ.630.34కోట్ల పరిహారం ప్రకటించింది. శుక్రవారం ఉదయం సీఎం భూపేంద్ర సింగ్ భాఘేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 14జిల్లాలోని 2554గ్రామాల్లోని ఎనిమిది లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి 14రాష్ట్రాల్లో సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జట్ రెండు హెక్టార్ల సాగు ఉండి, అరటి పంట నష్టపోయిన వారికి హెక్టారుకు రూ.30వేలు అందించనున్నట్లు తెలిపారు. కనిష్ఠ పరిహారం రూ.4వేలుగా నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Also: Rishi Sunak meet Modi : మోదీ, రిషి సునాక్ భేటీ ముహూర్తం ఖరారు.. అప్పుడే దానిపై చర్చ
Also Read
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
ఇది ఇలా ఉండగా టాటా గ్రూప్, ఎయిర్బస్ సంయుక్తంగా వడోదరలో మిలటరీ విమానాల తయారీ ప్లాంట్ను ప్రారంభించనున్నాయి. ప్రధాని మోదీ ఆదివారం ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.22 వేల కోట్లు అని రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్కుమార్ వెల్లడించారు. ‘‘ఈ సంస్థలతో రక్షణ శాఖ 56 విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎయిర్బస్ సంస్థ వచ్చే ఏడాది నుంచి 2025 వరకు 16 సీ-295 మిలటరీ రవాణా విమానాలను సరఫరా చేస్తుంది. మిగతా 40 విమానాలను మేకిన్ ఇండియాలో భాగంగా టాటా సంస్థ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేస్తుంది. కాగా.. వేదాంత లిమిటెడ్-తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ భాగస్వామ్యంతో రూ. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ కూడా అహ్మదాబాద్లో ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. వాస్తవానికి లక్షకు పైగా కొలువులను సృష్టించే ఈ ప్రాజెక్టు మహారాష్ట్రకు వెళ్లాల్సింది. ఎన్నికల నేపథ్యంలోనే గుజరాత్కు మారిందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!