Etala Rajender: కేసీఆర్కి 9.5 ఏళ్లు పట్టింది.. రేవంత్రెడ్డికి మాత్రం 1.5 ఏళ్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు
- రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు
- బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ఎంపీ
- ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టింది
- రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందన్న ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కేసీఆర్ కి ఎదురు తిరగడానికి 9.5 ఏళ్లు పట్టిందని.. కానీ.. రేవంత్ రెడ్డి పాలనకు కేవలం 1.5 ఏళ్లు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ చీకటి అధ్యాయాన్ని తెలియజేస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారిని చంపివేశారని చెప్పారు.
READ MORE: CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
పత్రికలను నిషేధించారని.. కోర్టులో పిటిషన్ వేసే అధికారం కూడా లేకుండా చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఓట్లల్లో మెజార్టీ వచ్చిన వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు అధికారం ఉందని ఆ ఓటు హక్కు రాజ్యాంగంలో ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇందిరా గాంధీ రాజ్యాంగ సవరణ చేసిందని వెల్లడించారు. రాజ్యాంగం గొప్పతనం వల్ల ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారని.. ఓ సాధారణ మహిళ రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. మోడీ రాజ్యాంగాన్ని ఒకటే దేశం ఒకటే చట్టం చేసిందని 3% మహిళలకు రిజర్వేషన్ రాజ్యసభలలో చేసిందని కొనియాడారు. ఆ రోజుల్లో రేడియో మాత్రమే ఉండేది.. కానీ ఈ రోజుల్లో ప్రతిదీ నిఘ ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా నా హక్కును కాదంటే ప్రజలు ఊరుకోరు బుద్ధి చెబుతారని చెప్పారు.
READ MORE: Health Tips: ఉత్తమమైన ఆరోగ్యానికి.. బెస్ట్ కార్బోహైడ్రేట్ ఆహారాలు ఇవే
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..