Anti-Rape Bill: ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లో ఉరి.. అత్యాచార నిరోధక బిల్లు పూర్తి వివరాలు
- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు
- అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
- అత్యాచార నిరోధక బిల్లు పూర్తి వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు ఆమోదం పొందింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత మమతా ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాల తొలిరోజైన ఈరోజు అత్యాచార నిరోధక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రభుత్వం అపరాజిత మహిళలు, పిల్లల బిల్లు 2024 అని పేరు పెట్టింది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో ఈ బిల్లుకు మద్దతుగా అనేక ఉదాహరణలు ఇచ్చారు.
READ MORE: Harbhajan Kohli: 10 వేల రన్స్ చేయకపోతే సిగ్గుపడాలి.. కోహ్లీతో హర్భజన్!
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ 2020లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం, దారుణ హత్య చేసిన ఘటనలను ప్రస్తావించారు. అలాగే గత వారం జైపూర్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి ప్రస్తావించారు. యుపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై నేరాల రేటు ఎక్కువగా ఉందని, అక్కడ న్యాయం జరగడం లేదన్నారు. కానీ బెంగాల్ మహిళలకు కోర్టుల్లో న్యాయం జరుగుతుందన్నారు.
READ MORE: Mohammed Shabbir Ali: ముంపు ప్రాంతంలో డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారు…
అత్యాచార నిరోధక బిల్లు గురించి పూర్తి వివరాలు…
– ఈ బిల్లులో అత్యాచారం, హత్యలకు పాల్పడే నేరస్థులకు మరణశిక్ష విధించే నిబంధన ఉంది.
– ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధనను పొందుపరిచారు.
– 21 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
– నేరస్థుడికి సహాయం చేసినందుకు యత్నిస్తే.. 5 సంవత్సరాల జైలు శిక్ష.
– ప్రతి జిల్లాలో భికర్ స్పెషల్ అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
– అత్యాచారం, యాసిడ్, దాడి, వేధింపుల వంటి కేసుల్లో ఈ టాస్క్ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది.
– బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసిన వారిపై 3-5 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది.
– అత్యాచారం విచారణను వేగవంతం చేసేందుకు బీఎన్ఎస్ఎస్ (BNSS) నిబంధనలలో సవరణలు బిల్లులో ఉన్నాయి.
– అన్ని లైంగిక నేరాలు, యాసిడ్ దాడుల విచారణను 30 రోజుల్లో పూర్తి చేసే నిబంధనలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!