CM KCR : రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ ‘విమాన గోపురం’కు బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకుని ఆలయంలో పూజల్లో పాల్గొంటారు. తన కుటుంబం తరపున ‘విమాన గోపురం’ బంగారు తాపడం కోసం ఒక కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ మందిరంలోని ప్రస్తుత బాలాలయం ఆవరణలో ‘కళా వేదిక’కి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.
Also Read
అనంతరం ఆలయ అధికారులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. అయితే.. సీఎం కేసీఆర్ చివరిసారిగా ఏప్రిల్లో యాదాద్రికి వెళ్లి అక్కడ శివాలయం పునఃప్రారంభంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!