CM KCR: బీఆర్ఎస్సే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్ధే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ రాక ముందు సాగర్ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారని.. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్మాల్ చేసి దిగువన ప్రాజెక్టు కట్టారన్నారు సీఎం కేసీఆర్.
Also Read: T.Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
Also Read
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ” ప్రజలను నమ్ముకునే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా.. ఆనాడు కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారు కాబట్టి మనం ఇబ్బందులు పడుతున్నాం. సాగర్ ఆయకట్టు కాపాడుకుతాము. రైతులను ఆదుకోవాలని, కాపాడుకోవాలనే గులాబీ జండా కప్పుకున్నా. బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్ను గెలిపించాలి. కోదాడ లో బీసీల చైతన్యం చూపించాలి.మల్లయ్య యాదవ్కు టికెట్ వద్దని అన్నారు… కానీ నేను టికెట్ ఇచ్చి ఆశీర్వదించినా. అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కావాలని ఎవరూ అడగలేదు.. తెలంగాణ సమాజం గురించి తెలిసిన నేను ఆ పథకాలను ప్రారంభించాను. కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వద్దు అంటుండు.. కాంగ్రెస్ కావాలో…. BRS కావాలో ప్రజలు తేల్చుకోవాలి.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్దే BRS లక్ష్యం. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం. కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి చెబుతున్నారు. కోదాడకు మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నయి. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుంది? ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎలా వస్తాయి?” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..