Israel Hamas War: పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదంపై డ్రాగన్ ఆందోళన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకుండా ఆపాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ప్రపంచం యుద్ధం, శాంతిని ఎంచుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం మరింత ముదిరితే భవిష్యత్తులో మరింత తీవ్రమైన మానవతా సంక్షోభం తలెత్తుతుందని వాంగ్ యి అన్నారు.
Also Read: Sri lanka: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా?.. భారత టూరిస్టులకు ఫ్రీ ఎంట్రీ
Also Read
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్తో ఆయన ఫోన్లో సంభాషించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి విపరీతమైన సంఘర్షణ, దాని ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. దీంతో పాటు ప్రజల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి వాంగ్ యి అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనలను, యుద్ధంలో ప్రాణనష్టాన్ని ఖండించారు. వాంగ్ యి మాట్లాడుతూ, “సంఘర్షణ కొనసాగడం, తీవ్రతరం కావడం పట్ల చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. సంఘర్షణ కారణంగా పెద్ద సంఖ్యలో పౌర మరణాలు సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.” అని పేర్కొన్నారు.
Also Read: Ayodhya Temple: రామమందిరంలో అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇవే..
“యుద్ధంలో ప్రజలకు హాని కలిగించే అన్ని చర్యలను చైనా ఖండిస్తుంది, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని వ్యతిరేకిస్తుంది” అని జిన్హువా ప్రకారం వాంగ్ యి అన్నారు. అన్ని దేశాలకు ఆత్మరక్షణ హక్కు ఉందని, అయితే అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని, పౌరుల భద్రతను కాపాడాలని ఆయన అన్నారు.
చైనా పౌరులు, సంస్థల రక్షణ కోసం పిలుపునిచ్చారు. శాంతియుత సహజీవనం కోసం హమాస్, ఇజ్రాయెల్ శాంతి మార్గంలో తిరిగి రావాలని వాంగ్ యి కోరారు. ఇజ్రాయెల్లోని చైనా పౌరులు, సంస్థల భద్రత కోసం వాంగ్ పిలుపునిచ్చారు, పాలస్తీనా సమస్యపై చైనా నిష్పాక్షిక వైఖరిని, శాంతి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి దాని నిబద్ధతను పునరుద్ఘాటించారు. అక్టోబర్ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 5,087 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. హమాస్ దాడిలో దాదాపు 1,400 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!