Chelluboina Venugopal: కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా.. లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు!
- చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు
- చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ ఉందా?
- లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుఫాన్ కారణంగా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని వైసీపీ మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదన్నారు. నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ ఉందా?.. డైవర్షన్ కోసమే పాలన చేస్తున్నారా? అని వేణుగోపాల్ ఫైర్ అయ్యారు. ఈ రోజు మాజీమంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాట్లాడారు.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
Also Read: Jr NTR New Look: మీసం తిప్పిన ఎన్టీఆర్.. టైగర్ కేక పెట్టించేలా ఉన్నాడుగా!
‘సీఎం చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు. ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదు. రైతులకు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తా అంటే వైర్లపై బట్టలు అరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. మూడు పంటలు పండే భూమిని రాజధానికి ఎంపిక చేసినప్పుడే ఆయన రైతు వ్యతిరేకి అని అర్ధం అవుతుంది. తుఫాన్ వల్ల రైతులు నష్టపోయారు. వైఎస్ జగన్ రైతులకు చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేశారు. రైతుల కోసం రైతు భరోసా, ఆర్బీకేలు తీసుకువచ్చారు. చంద్రబాబు రైతుల పట్ల బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నా చర్యలు తీసుకోలేదు. రైతుల నష్టానికి చంద్రబాబు కారణం అయ్యారు. తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేయడంలో రాజకీయం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా విదేశీ పర్యటనకు చంద్రబాబు వెళ్ళారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ వుందా.. డైవర్షన్ కోసమే పాలన చేస్తున్నారా?’ అని చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!