Chandrababu: నాది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ నాకు పునర్జన్మ ఇచ్చాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను కాపాడటానికి ప్రజలందరు సిద్ధంగా ఉండాలని కోరారు. తనది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ తనకు పునర్జన్మ ఇచ్చాడని అన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పోటీ చేసిన గొప్ప చరిత్ర ఉన్న నియోజకవర్గం తిరుపతి అని తెలిపారు. పవన్ కళ్యాణ్ తిరుపతి సీటు అడిగినా వెంటనే ఇచ్చానని చెప్పారు.
PM Modi: ప్రధాని మోడీని కలిసిన పీవీ.నరసింహారావు కుటుంబం
Also Read
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
మరోవైపు.. టీటీడీలో ఛైర్మన్లుగా అప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి.. ఈవో ధర్మారెడ్డి.. టీటీడీ మొత్తం వారి చేతుల్లో ఉందని ఆరోపించారు. సామాజిక న్యాయం వైసీపీలో ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. నగరంలో గరుడావారధి ప్లై ఓవర్ ప్రారంభించింది, రోడ్లు వేసింది టీడీపీ అన్నారు. రేణిగుంటలో కష్టపడి తెచ్చిన కంపెనీలను తరిమేశాడని తెలిపారు. వైసీపీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని పేర్కొన్నారు. తిరుమల పవిత్రత దెబ్బతిసే వైసీపీని తరిమేయాలన్నారు.
Pawan Kalyan: వెంకటేశ్వర స్వామి కంటే అతను గొప్పవాడని అనుకుంటున్నారు..
కూటమి అధికారంలోకి రాగానే దేవాలయాలు కూల్చివేసిన వారిని అరెస్టు చేస్తాం.. కేసులు పెడుతామని చంద్రబాబు తెలిపారు. వేంకటేశ్వర స్వామీ సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఏపీలో ట్రస్ట్ బోర్డుల్లో సభ్యులుగా అవకాశం ఇస్తామన్నారు. యాభై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి నాలుగు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తామని తెలిపారు. కూటమి మ్యానిఫెస్టో కలకలలాడుతోంది.. జగన్ మ్యానిఫెస్టో ఎత్తిపోయిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!