Centrol Govt: భారత్ లో ట్విట్టర్ మూసివేతపై కేంద్రం క్లారిటీ..
రైతు ఉద్యమాన్ని కవర్ చేసే ఖాతాలను బ్లాక్ చేయమని భారత ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తోందని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి ఖాతాలను మూసివేయాలని కోరారు. అంతేకాదు భారత్లో ట్విటర్ను మూసేస్తామనే బెదిరింపు కూడా వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
Also Read : Migration to BJP: బీజేపీలోకి మళ్లీ మొదలైన వలసలు.. కాషాయ గూటికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
రైతు ఉద్యమానికి సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అటువంటి జర్నలిస్టుల ఖాతాలను మూసివేయాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ట్విట్టర్ మాజీ సీఈఓ తెలిపారు. ట్విట్టర్ ఇలా చేయకుంటే ఇండియాలో షట్ డౌన్ చేసి ఇండియాలోని ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తారని అనిపించింది. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశమని డార్సీ అన్నారు. భారత్తో పాటు టర్కీలో కూడా అదే సమస్యను ఎదుర్కొంటోందని డార్సీ అన్నారు. అక్కడి ప్రభుత్వం కూడా ట్విట్టర్ను మూసేస్తానని బెదిరించింది అని పేర్కొన్నాడు.
Also Read : Syria Chopper Crash: సిరియా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మంది అమెరికా సైనికులకు గాయాలు
జాక్ డార్సీ వాదనపై ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బదులిచ్చారు. డార్సీ నిక్కచ్చిగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ట్విట్టర్ పలుమార్లు భారత చట్టాలను ఉల్లంఘించిందని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇది జాక్ డార్సీ చెప్పింది పచ్చి అబద్ధం-బహుశా ట్విటర్ చరిత్రలో చాలా సందేహాస్పదమైన కాలాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది అని పేర్కొన్నాడు. డార్సీ అతని బృందం ఆధ్వర్యంలో, ట్విట్టర్ భారత చట్టాన్ని స్థిరంగా ఉల్లంఘిస్తోందని అన్నాడు. తామ ప్రభుత్వం ఎవరిని జైలుకు పంపించ లేదు.. ట్విట్టర్ ఆఫీస్ ను షట్డౌన్ చేయలేదు అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. భారత్ పై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
This is an outright lie by @jack – perhaps an attempt to brush out that very dubious period of twitters history
Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) June 13, 2023
తాజావార్తలు
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!