Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం (నవంబర్ 10) రట్టు చేసింది. ఈ కేసులో గత రెండేళ్లుగా అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ముఠాలోని ముగ్గురు సభ్యులను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. పాట్నా, మంగళూరు, బెంగళూరు, ధన్బాద్ సహా 9 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. ఎఫ్ఐఆర్లో సిబిఐ ఆరుగురిపై కేసు నమోదు చేసిందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ప్రముఖులు బెంగళూరుకు చెందిన అజయ్ కుమార్, జార్ఖండ్కు చెందిన అమన్ కుమార్ అలియాస్ రూపేష్, బీహార్కు చెందిన అభిషేక్ సింగ్ అలియాస్ విశాల్.
Read Also:Chandra Mohan: చంద్రమోహన్ చివరి సినిమా ఇదే!
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
ఈ సిండికేట్ రెండేళ్లకు పైగా మోసాలకు పాల్పడుతున్నట్లు సెర్చ్ ఆపరేషన్లో తేలిందని దర్యాప్తు సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రజలను ఉచ్చులోకి నెట్టేవారు. వీరి ఉచ్చులో పడిన ప్రతి అభ్యర్థి నుంచి రూ.10-15 లక్షలు వసూలు చేసేవారు. సిండికేట్ సభ్యులు అనేక నగరాల్లో అభ్యర్థులకు నకిలీ శిక్షణా శిబిరాలు కూడా నిర్వహించారు. ఈ దాడిలో రెండు క్యాంపులు (ఒకటి పాట్నాలో, మరొకటి ముంబైలోని సకినాకాలో) పనిచేస్తున్నాయి.
Read Also:Diwali Holidays: బిగ్ షాక్.. దీపావళి సెలవును రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
గత నెల అక్టోబర్లో కూడా భారత సాయుధ బలగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను కర్ణాటక పోలీసులు బట్టబయలు చేశారు. దీనికి సంబంధించి అక్టోబర్ 20న ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు దాదాపు 150 మంది అభ్యర్థుల నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిఫెన్స్ బ్రాంచ్ అక్టోబర్ 24న ఒక ప్రకటన విడుదల చేసింది. మోసానికి గురైన అభ్యర్థి ఫిర్యాదు చేసిన తర్వాత, భారత సైన్యం యొక్క ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ముఠా గురించి ముఖ్యమైన సమాచారాన్ని కర్ణాటక పోలీసులతో పంచుకుంది.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!