Population Census: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులాల వారీగా జనగణన జరగలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Population Census: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారత ప్రభుత్వం జనాభా గణనలో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. ప్రతిపాదిత 2021 జనాభా లెక్కల ప్రస్తుత స్థితిపై పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు అడిగారు. దీంతోపాటు ప్రతిపాదిత జనాభా గణనలో కులం, ఉపకులాల ప్రాతిపదికన జనగణన నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా అని సభ్యులు పార్లమెంట్లో అడిగారు.
China: చైనాలో నిమ్మకాయలకు భలే డిమాండ్.. కొవిడ్తో పోరాడుతున్న డ్రాగన్
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఆ ప్రశ్నలకు హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ.. 2021 జనాభా లెక్కలను నిర్వహించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని మార్చి 28, 2019న గెజిట్ ఆఫ్ ఇండియాలో తెలియజేసినట్లు తెలిపారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా.. 2021లో జరగాల్సిన జనగణనతో పాటు సంబంధిత కార్యకలాపాలు తదుపరి ఉత్తర్వుల వరకు వాయిదా వేయబడ్డాయని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్డర్ ప్రకారం కాలానుగుణంగా సవరించబడిన షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు)గా ప్రత్యేకం నోటిఫై చేయబడిన కులాలు, తెగలు లెక్కించబడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వం జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని ఆయన బదులిచ్చారు. ప్రతిపాదిత జనాభా లెక్కల కోసం ఖర్చు చేసే నిధుల వివరాలను అడిగినప్పుడు.. 2021 భారత జనాభా లెక్కల అమలు కోసం ప్రభుత్వం రూ. 8754.23 కోట్లను ఆమోదించిందని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!