Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2023: దేశంలో రెవెన్యూ వ్యయం పెరుగుండటంతో మూలధన వ్యయంపై ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. దీనికి చెక్ పెడుతూ కేంద్రం మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సర్కారు దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఖర్చుపెట్టే మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ ఇవాళ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూలధన వ్యయాన్ని ఏకంగా 33 శాతం పెంచుతూ నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టే మూలధన వ్యయం రూ.10లక్షల కోట్లకు పెరిగింది.
Union Budget 2023: ఎన్నికల వేళ.. కర్ణాటకకు భారీ నజరానా
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరం కన్నా ఏకంగా 7.5 లక్షల కోట్లను అధికంగా ఖర్చుపెట్టబోతోంది. ఈ కేటాయింపు రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 35 శాతం మూలధన వ్యయాన్ని పెంచిన కేంద్రం.. ఈ సారి మాత్రం 33 శాతాన్ని ప్రవేశపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. 2022-23లో 2.7శాతానికి పెరిగిన క్యాపెక్స్-టు-జీడీపీ నిష్పత్తి కొత్త ఆర్థిక సంవత్సరంలో 3.3శాతంగా అంచనా వేయబడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు రూ.1.3 ట్రిలియన్ల దీర్ఘకాలిక రుణాన్ని కూడా ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!