New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద రూ.1,264 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మొత్తం 46 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గంలో వేదావతి నదిపై 762 మీటర్ల భారీ మెగా వంతెనతో పాటు 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ విస్తరణ ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న 99 గ్రామాలలోని సుమారు 7 లక్షల మంది ప్రజలకు నేరుగా రవాణా ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా రైలు మార్గంలో రద్దీ తగ్గి, ప్రయాణాలు వేగవంతమవుతాయి. ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, ధాన్యాల రవాణా సులువై, ఏడాదికి అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా.. బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి దేవాలయం వంటి పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గి, కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవ్వడంతో పాటు బొగ్గు ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
-
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
-
Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Astrology: ఆగస్టు 15 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..!
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!