Drugs Seized : భుజ్ సెక్టారులో భారీగా డ్రగ్స్ పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Seized : సరిహద్దు భద్రతా దళం (BSF) గుజరాత్లోని భుజ్ సెక్టార్లో 22 మంది పాకిస్తానీ మత్స్యకారులను పట్టుకుంది. మొత్తం 79 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. 2022లో బీఎస్ఎఫ్ సాధించిన విజయాలపై ఒక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దుల్లో శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా బీఎస్ఎఫ్ తన పట్టు మరింత బలోపేతం చేస్తోంది. 7,419 కి.మీ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ 2022లో రూ.250 కోట్ల విలువైన 50 హెరాయిన్ ప్యాకెట్లు, రూ. 2.49 కోట్ల విలువైన 61 చరస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది.
Read Also: Elon Musk: మస్త్ సమస్యల్లో మస్క్.. ఆఫీసు అద్దె చెల్లించలేదని కేసు
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
రాజస్థాన్లోని బార్మర్ నుంచి రాణా ఆఫ్ కచ్ – క్రీక్ ప్రాంతం వరకు 826 కి.మీ. పొడవైన భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దును బీఎస్ఎఫ్ కాపలా కాస్తుంది. గతేడాది ఇల్లీగల్ ట్రాన్స్ బార్డర్ యాక్టివిటీస్ కు పాల్పడినందుకు 22 మంది భారతీయులు, నలుగురు పాకిస్థానీలు, ఇద్దరు బంగ్లాదేశీయులు, ఇద్దరు కెనడియన్లు, ఒక రోహింగ్యాలను అరెస్టు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Bomb At CM House: సీఎం ఇంటి దగ్గర బాంబు స్వాధీనం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
గుజరాత్ ప్రభుత్వ మద్దతుతో అక్టోబర్ 31, 2022న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరేడ్ని విజయవంతంగా నిర్వహించామని బీఎస్ఎఫ్ తెలిపింది. సరిహద్దు జనాభా ప్రయోజనాల కోసం ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొంది. శిక్షణ, క్రీడా కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు.. బీఎస్ఎఫ్ కు 11 సరిహద్దులలో వరుసగా మూడుసార్లు 2021-22లో అశ్విని ట్రోఫి లభించిందని ప్రకటనలో బీఎస్ఎఫ్ పేర్కొంది.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!