Jharkhand Crime: ‘నాలుక కోసి, కళ్లు పీకి, యాసిడ్తో కాల్చి’.. గర్వాలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Crime: జార్ఖండ్లోని గర్వాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 7 ఏళ్ల అమాయకపు చిన్నారిని దారుణంగా హత్య చేశారు. తప్పిపోయిన చిన్నారికి 2 రోజుల పాటు క్రూరులు నరకం చూపించారు. అతని శరీరాన్ని యాసిడ్తో కాల్చి, రెండు కళ్లను బయటకు తీశారు. అంతే కాదు ఆ అమాయకుడి నాలుక కోసి పళ్లు విరగ్గొట్టి మృతదేహాన్ని ఇంటి సమీపంలో నిర్మిస్తున్న మరుగుదొడ్డి గుంతలో పడేశాడు.
ఈ ఘటన దండాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌలియా గ్రామంలో జరిగింది. గుంతలో నుంచి చిన్నారి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దండాయి పోలీస్ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం సాయంత్రం చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. తన కుమారుడి హత్యపై చిన్నారి తండ్రి అవధేష్ షా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
Read Also:Jammu & Kashmir: 32పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. లబోదిబోమంటున్న భర్తలు
బల్లియా గ్రామానికి చెందిన అవధేష్ షా కుమారుడు గత రెండు రోజులుగా కనిపించకుండా పోయినట్లు సమాచారం. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు బాగా వెతికారు. కాగా, గురువారం సాయంత్రం గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి గుంతలోని నీటిలో మైనర్ మృతదేహం లభ్యమైంది. భూవివాదంలోనే ఈ ఘటన చోటుచేసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నారిని చంపిన వ్యక్తి ఎవరో తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు నిందితులను ఎలాగైనా పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని తండ్రి చెప్పాడు. అమాయకుడిని ఎందుకు చంపారో తెలియదు. అదే సమయంలో చిన్నారి హత్య ఘటనతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి అవేద్ షా డిమాండ్ చేశారు.
Read Also:Today Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?