India China Row: గల్వాన్ మాదే.. ఘర్షణలకు భారతే కారణం..
భారత్తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
Read Also: Nithiin: రాబిన్ హుడ్… ఐకానిక్ క్యారెక్టర్ అయ్యేలా ఉంది
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇక, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లఘించి 2020లో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యనించారు. ఇక, దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ స్పందించారు. ఎల్ఏసీ వెంబడి తమ భూభాగం వైపే ఈ లోయ ఉందని చైనా చేస్తోన్న వాదనను డ్రాగన్ కంట్రీ రక్షణశాఖ ప్రతినిధి పునరుద్ఘాటించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత భారత్దేనని అతడు పేర్కొనడం గమనార్హం.
Read Also: K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం
అయితే, భారత్తో సరిహద్దు వివాదం వారసత్వంగా కొనసాగుతుందని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ తెలిపారు. దానిని ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరైన పద్దతి కాదన్నారు. ఇరు దేశాల భాగస్వామ్య ప్రయోజనాలకు ఇది విరుద్ధంగా ఉంద అని పేర్కొన్నారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.. సరిహద్దు ప్రాంతంలో విబేధాలను పరిష్కరించేందుకు భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సరిహద్దు దగ్గర అసాధారణ పరిస్థితులు నెలకొన్నంత వరకు చైనాతో సాధారణ స్థితిని పునరుద్ధరించడం అసాధ్యమని భారత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!