India China Row: గల్వాన్ మాదే.. ఘర్షణలకు భారతే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
Read Also: Nithiin: రాబిన్ హుడ్… ఐకానిక్ క్యారెక్టర్ అయ్యేలా ఉంది
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఇక, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లఘించి 2020లో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యనించారు. ఇక, దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ స్పందించారు. ఎల్ఏసీ వెంబడి తమ భూభాగం వైపే ఈ లోయ ఉందని చైనా చేస్తోన్న వాదనను డ్రాగన్ కంట్రీ రక్షణశాఖ ప్రతినిధి పునరుద్ఘాటించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత భారత్దేనని అతడు పేర్కొనడం గమనార్హం.
Read Also: K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం
అయితే, భారత్తో సరిహద్దు వివాదం వారసత్వంగా కొనసాగుతుందని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్ తెలిపారు. దానిని ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరైన పద్దతి కాదన్నారు. ఇరు దేశాల భాగస్వామ్య ప్రయోజనాలకు ఇది విరుద్ధంగా ఉంద అని పేర్కొన్నారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.. సరిహద్దు ప్రాంతంలో విబేధాలను పరిష్కరించేందుకు భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సరిహద్దు దగ్గర అసాధారణ పరిస్థితులు నెలకొన్నంత వరకు చైనాతో సాధారణ స్థితిని పునరుద్ధరించడం అసాధ్యమని భారత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!