Botsa Jhansi Lakshmi: విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ దాఖలు
Botsa Jhansi Lakshmi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించిందన్నారు. యాత్ర కు లక్షలాది మంది స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపారు. బస్సు యాత్రపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Mamata Banerjee: కోల్కతా హైకోర్టు తీర్పుపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. సవాల్ చేస్తామని ప్రకటన
పాదయాత్రకు ఏ విధంగా స్పందన లభించిందో దాన్ని మించి బస్సు యాత్రకు స్పందన లభిస్తోందని వెల్లడించారు. సీఎం జగన్ ను ప్రజలు నమ్మి యాత్రకు తరలివస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గిందన్నారు. ప్రజల గుండెల్లో జగన్ కొలువై ఉన్నారని కొనియాడారు. బస్సు యాత్ర ద్వారా కూటమికి విశాఖలో బలము లేదన్న విషయం తేలిపోయిందని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత సీఎం జగన్ ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మీద అభిమానంతో విశాఖలో నిన్న జరిగిన సిధ్ధం బస్సు యాత్రకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారన్నారు. మా బలం ఓట్లు రూపంలో చూపిస్తామని తెలిపారు. గెలిచిన తర్వాత విశాఖలో ఘనంగా సంబరాలు చేసుకుంటామని చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. సీఎం బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. ప్రజలకు సీఎం జగన్ ఒక భరోసా కల్పించారన్నారు. మళ్లీ జగనన్నే ముఖ్య మంత్రి అవుతతారని ఆకాంక్షించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చబోతున్నామని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే జగనన్నకు ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!