Botsa Jhansi Lakshmi: విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Jhansi Lakshmi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించిందన్నారు. యాత్ర కు లక్షలాది మంది స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపారు. బస్సు యాత్రపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Mamata Banerjee: కోల్కతా హైకోర్టు తీర్పుపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. సవాల్ చేస్తామని ప్రకటన
పాదయాత్రకు ఏ విధంగా స్పందన లభించిందో దాన్ని మించి బస్సు యాత్రకు స్పందన లభిస్తోందని వెల్లడించారు. సీఎం జగన్ ను ప్రజలు నమ్మి యాత్రకు తరలివస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గిందన్నారు. ప్రజల గుండెల్లో జగన్ కొలువై ఉన్నారని కొనియాడారు. బస్సు యాత్ర ద్వారా కూటమికి విశాఖలో బలము లేదన్న విషయం తేలిపోయిందని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత సీఎం జగన్ ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.
Also Read
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మీద అభిమానంతో విశాఖలో నిన్న జరిగిన సిధ్ధం బస్సు యాత్రకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారన్నారు. మా బలం ఓట్లు రూపంలో చూపిస్తామని తెలిపారు. గెలిచిన తర్వాత విశాఖలో ఘనంగా సంబరాలు చేసుకుంటామని చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. సీఎం బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. ప్రజలకు సీఎం జగన్ ఒక భరోసా కల్పించారన్నారు. మళ్లీ జగనన్నే ముఖ్య మంత్రి అవుతతారని ఆకాంక్షించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చబోతున్నామని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే జగనన్నకు ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!