Bode Prasad: కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారు..! ఇదే స్ఫూర్తి కొనసాగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bode Prasad: కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారు.. ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తి కొనసాగాలన్నారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో.. 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బోడె ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధా, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి నేను బటన్ నొక్కాను.. నొక్కాను అంటున్నారు.. ప్రజలు కూడా కుటమి గెలుపు కోసం బటన్ నొక్కలని అంటున్నారు.. కానీ, కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారని తెలిపారు. ఈ ప్రాంతానికి బోడే ప్రసాద్ చాలా సేవలు చేశారు.. పెనమలూరు ప్రజలు బోడే ప్రసాద్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు వంగవీటి రాధాకృష్ణ.
Read Also: Zero Polling: ఆ ఆరు జిల్లాలో జీరో పోలింగ్..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక, పెనమలూరు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వను అన్నారు. పెనమలూరు అసెంబ్లీని గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తాం అని ప్రకటించారు.. నామినేషన్ కార్యక్రమంలో కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.. ఎన్నికల వరకు కార్యకర్తలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు బోడె ప్రసాద్.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!