Blind T20 World Cup: టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకున్న పాకిస్థాన్
- టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకున్న పాకిస్థాన్
- ఫైనల్ లో బంగ్లాదేశ్ పై విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blind T20 World Cup Won Pakistan: అంధుల టీ20 ప్రపంచ కప్ టైటిల్ను పాకిస్తాన్ గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్ను 10 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. పాక్ జట్టు ఈ టైటిల్ గెలవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగింది. టార్గెట్ ఛేదనలో పాకిస్థాన్ కేవలం 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని మొదటిసారి అంధుల ప్రపంచకప్ను గెలుచుకుంది. పాకిస్థాన్ తరఫున కెప్టెన్ నిసార్ అలీ అజేయంగా 72 పరుగులు చేయగా, మహ్మద్ సఫ్దర్ అతనికి మద్దతుగా నిలిచి అజేయంగా 47 పరుగులు చేశాడు. ఈ విజయం పాకిస్థాన్కు చిరస్మరణీయమైనది. దీనికి కారణం, ఈ మొత్తం టోర్నమెంట్లో ఎవరూ వారిని ఓడించలేకపోయారు. పాకిస్థాన్ అంధుల క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ సుల్తాన్ షా ఈ ఘనత సాధించిన తమ జట్టును అభినందించారు. తొలి ఇన్నింగ్స్లో పాక్ బౌలర్ బాబర్ అలీ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మహ్మద్ సల్మాన్, మతివుల్లా ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Firing At Golden Temple premises: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న నేత
Also Read
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
PAKISTAN WIN THE BLIND CRICKET T20 WORLD CUP TITLE 🇵🇰❤️❤️❤️
What a stunning 10-wicket win against Bangladesh in the final in Multan. This is how you do it without India. Another very successful event, padosiyo 🇮🇳🔥🔥
— Farid Khan (@_FaridKhan) December 3, 2024
ఈ అంధుల టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ 2012 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత భారత జట్టు 2017, 2022లో ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. అంధుల టీ20 ప్రపంచకప్లో టైటిల్ హ్యాట్రిక్ సాధించిన భారత్ ఈసారి టోర్నీలో పాల్గొనలేకపోయింది. అంధుల టి20 ప్రపంచ కప్ను పాకిస్తాన్లో నిర్వహించడం వలన, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన వివాదం కారణంగా, భారత ప్రభుత్వం తమ అంధుల జట్టును సరిహద్దు దాటి పంపడానికి నిరాకరించింది. అంధుల టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్కు చేరింది. 2012, 2017 ఎడిషన్లలో వారు భారత్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు 2024లో ఎట్టకేలకు పాకిస్థాన్ జట్టు ఓటమి ట్రెండ్కు స్వస్తి పలికి తొలి టైటిల్ను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!