Amazon Forest: బ్రెజిల్ లో కార్చిచ్చుల బీభత్సం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ అమెరికా దేశలలో ఒక్కటైనా బ్రెజిల్ దాదాపు 60 శాతం మేర అమెజాన్ అడవులను కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ కరవు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంకా చాలా తరచూగా అగ్నిప్రమాదాలు జరుగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం, చెట్ల సంపద పై తీవ్ర ప్రభావం కనపడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రొరైమా రాష్ట్రంలో అధికంగా కనపడుతోంది. బ్రెజిల్ దేశ పరిమాణంలో రొరైమా కేవలం 2.6 శాతమే అయిన గడిచిన నెలలో ఏకంగా రెండు వేలకు పైగా కార్చిచ్చులు సంభవించాయి అంటే అక్కడి పరిస్థితి అర్థం అవుతుంది. బ్రెజిల్ దేశ వ్యాప్తంగా నమోదైన కారిచ్చుల్లో కేవలం రొరైమా ప్రాతంలోనే ఏకంగా 30 శాతం వరకు నమోదయ్యాయి.
Also Read: WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ ప్రాంతంలో అటవీ మంటలు కాస్త జనావాసాలకు కూడా చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చే సమయం ఉండదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దాంతో అక్కడి వారు వారి ఇంటిని, అలాగే పొలాలను వదిలేసి ప్రాణాల కోసం పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేమని వారి ఆవేదనను తెలుపుతున్నారు. ముఖ్యంగా రొరైమా రాష్ట్రంలో ఇలా తరచూ కార్చిచ్చులు సంభవిస్తుండడంతో అధికారులు మంటలార్పేందుకు కొన్ని వందల మందితో అనేక బృందాలన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం కాస్త సరిపడా హెలికాప్టర్లు తక్కువ ఉండడంతో మంటల్ని అదుపుచేయడం కష్టతరంగా మారిందని అధికారులు అంటున్నారు. ఈ విషయం పై బ్రెజిల్ ప్రభుత్వానికి సాయం కోరినట్టు అధికారులు తెలిపారు.
Also Read: IRCTC: ఇకపై గంటలోపే మీ అకౌంట్లోకి రిఫండ్స్ డబ్బులు..!
రొరైమా రాష్ట్రంలో కార్చిచ్చుల సంఖ్య ఎక్కువగా ఉండటం గల మరో కారణం అక్కడ కొందరు వ్యక్తులు తమ భూములను విస్తరించే భాగంలో అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లను కాల్చుతుండటం వల్ల మంటలు చెలరేగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అలంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!