Bhoot Jolokia : ఘోస్ట్ పెప్పర్.. ఒక్కటంటే ఒక్క మిర్చి నమిలారో ఇక అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhoot Jolokia : ఎర్ర మిరపకాయలు ఆహారంలో ఘాటు కోసం వాడుతుంటాం.. కూరలలో కారం వేయడం వల్ల దాని రుచి పెరుగుతుంది. దీనితో పాటు కూర రంగు కూడా ఎర్రగా మారుతుంది. భారతదేశం అంతటా ఎర్ర మిరప విరివిగా సాగు చేస్తారు. కానీ నాగాలాండ్ భూత్ జోలోకియాలో పండే ఎర్ర మిరపకాయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హాట్ చిల్లీ హాపెన్స్లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు అయింది. భూట్ జోలోకియా ఇది ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయ. దీనినే ఘోస్ట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇది మెక్సికన్ రెడ్ సవినా కంటే రెట్టింపు కారం ఉంటుంది. ఇది మామూలు మిర్చి కారపు పొడి కంటే మూడు రెట్లు ఎక్కువ కారంగా ఉంటుంది.
Read Also: Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
భూత్ జోలోకియా నాగాలాండ్లోని ప్రసిద్ధ ఎర్ర మిరప. ఇది విత్తిన 75 నుండి 90 రోజుల తర్వాత మాత్రమే పంట చేతికి వస్తుంది. భుట్ జోలోకియా మిరపకాయ చెట్టు ఎత్తు 50 నుండి 120 సెం.మీ వరకు ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో మాత్రమే దీనిని సాగు చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయలు సాధారణ ఎర్ర మిరపకాయల కంటే పొడవు తక్కువగా ఉంటాయి. దీని పొడవు 3 సెం.మీ వరకు ఉంటుంది, వెడల్పు 1 నుండి 1.2 సెం.మీ.
ఈ మిరపకాయను పెప్పర్ స్ప్రే తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ స్ప్రేతో మహిళలు తమను తాము రక్షించుకుంటారు. పెప్పర్ స్ప్రేని పిచికారీ చేసినప్పుడు, ప్రజల గొంతు, కళ్ళలో మంట మొదలవుతుంది. 2007లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. నాగాలాండ్లో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. కావాలంటే ఇంటి లోపల కుండీలో కూడా పెంచుకోవచ్చు.
Read Also: Save The Tigers: పిల్లిగా మారిన పులి లాంటి భర్తల కథ!
2008 సంవత్సరంలో భూత్ జోలోకియా GI ట్యాగ్ని పొందింది. GI టాక్ అనేది భౌగోళిక సూచన. GI ట్యాగ్ ద్వారా కస్టమర్ తాను కొనుగోలు చేస్తున్న వస్తువు ఏ ప్రదేశం నుండి సంబంధించినదో తెలుసుకుంటారు. GI ట్యాగ్ పొందడమంటే ఆ వస్తువు బ్రాండ్ విలువ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆ పంటను సాగుచేసిన రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే డిమాండ్ పెరిగినప్పుడు.. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయకు యూరప్లో కూడా చాలా డిమాండ్ ఉంది. 2021లో జోలోకియా మిర్చి లండన్కు ఎగుమతి చేయబడింది. భూత్ జోలోకియా పంట ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేదు. భారీ వర్షాలు కురిస్తే అది చెడిపోతుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!