Berlin : పాఠశాలలో టియర్ గ్యాస్ దాడి.. ఆస్పత్రిలో చేరిన 22 మంది పిల్లలు
- జర్మనీ రాజధాని బెర్లిన్ లో దారుణం
- పాఠశాలలో టియర్ గ్యాస్ ప్రయోగం
- అస్వస్తతకు గురైన 43మంది విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Berlin : జర్మనీ రాజధాని బెర్లిన్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని దాడి చేసిన వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయడంతో దాదాపు 22 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. స్థానిక మీడియా ప్రకారం.. ఈ దాడిలో ఒక పిల్లవాడి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 43 మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. వీబెన్సీ స్కూల్ ప్రాంతంలో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉదయం పాఠశాలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషవాయువును పిచికారీ చేశారని పోలీసులను ఉటంకిస్తూ మీడియా కథనాలు చెబుతున్నాయి. దాడి చేసిన వ్యక్తి యువకుడా లేక చిన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. క్లాస్ రూమ్ డోర్ నుంచి టియర్ గ్యాస్ స్ప్రే చేసినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
Read Also:TG High Court: నేటి వరకు ఏటూరునాగారంలోనే మావోయిస్టుల మృతదేహాలు..
Also Read
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ బృందం వెంటనే పాఠశాల మొత్తాన్ని పరిశీలించి గాలిలో ఉన్న టియర్గ్యాస్ను తొలగించి తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు నవంబర్ నెలలో చైనాలోని ఓ పాఠశాలలో కత్తితో దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది. ఘటనా స్థలంలోనే దాడి చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
Read Also:NTV Effect: ద్వారకాతిరుమల ఆలయ పరిసరాల్లో డ్రోన్.. యూట్యూబర్పై కేసు నమోదు
జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ సోమవారం ఉక్రెయిన్ పర్యటనకు వచ్చారు. రెండున్నర సంవత్సరాల తర్వాత అతను ఉక్రెయిన్ చేరుకున్నాడు. కొద్ది వారాల క్రితమే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో స్కోల్జ్ ఫోన్లో మాట్లాడినందుకు ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విమర్శించారు. అమెరికాలో అధికార మార్పిడి జరిగి జనవరిలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయన ఈ చర్య తీసుకున్నారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..