Bandi Sanjay : సీఎం కేసీఆర్ పేదోళ్ల ఉసురు పోసుకుంటున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ జిల్లాలో చాతా గ్రామంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ కామెంట్స్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత పాదయాత్ర నేడు కొనసాగింది. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ల ఉసురు పోసుకుంటున్నాడన్నారు. ప్రజల కోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నామని, ధరణి పేరుతో… టీఆర్ఎస్ వాళ్ళు పేదల జాగాలు లాక్కుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. పేదల బతుకుకు భరోసా లేదని, తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలన్నారు బండి సంజయ్. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని, బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు బండి సంజయ్.
Also Read : ISIS: ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతం..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… కేసీఆర్కు గుణపాఠం చెప్పాలన్నారు. వందరోజుల ఉపాధి హామీ పథకం నిధులను మోడీ ఇస్తే…. కేసీఆర్ జేబులో వేసుకున్నాడని ఆయన ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ధరణి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే టీఆర్ఎస్ వాళ్లు దొబ్బుకు పోతారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండని, ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండన్నారు. ప్రతి బిడ్డ నెత్తిపై లక్ష ఇరవై వేల రూపాయల అప్పు పెట్టిండు అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.
Also Read : Vaikunta Dwara Darshanam: శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం..
Also Read
- SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
తాజావార్తలు
-
SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!