Balka Suman : దళితలకు సమాన హక్కు కోసమే దళిత బంధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీలలో పేదరికాన్ని రూపుమాపడంతోపాటు వారు ఇతరులతో సమానంగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ (డీఎస్ఎస్) భవన్లో ఉత్తరప్రదేశ్ సామాజిక కార్యకర్త రాఘవేంద్రకుమార్, వివిధ రాష్ర్టాల రైతు సంఘాల ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుమన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరూ ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని తీసుకురాలేదన్నారు. ముఖ్యమంత్రితో సమావేశానికి హాజరయ్యేందుకు రాఘవేంద్రకుమార్, రైతు సంఘాల ప్రతినిధులు నగరానికి వచ్చారు. దళిత బంధు పథకం తెలంగాణలో మాత్రమే అమలవుతుందని, రూ.3,600 కోట్లతో ఇప్పటి వరకు 30 వేల యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని సుమన్ తెలిపారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 19 లక్షల కుటుంబాలు దశలవారీగా లబ్ది పొందుతాయన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 30 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ‘దళిత చైతన్య జ్యోతి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 70 మంది దళిత బంధు లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్న తర్వాత తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ప్రస్తుతం జీవితంలో ఆర్థికంగా స్థిరపడగలుగుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన చొరవ అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!