Baby Boy Sale: రూ.లక్ష కోసం కన్నబిడ్డను అమ్మేసిన తల్లి
- కన్నబిడ్డను రూ.లక్షకు అమ్మేసిన కన్నతల్లి
- శిశు విక్రయం సమాచారంతో స్వాధీనం చేసుకున్న ఐసీడీఎస్ అధికారులు
- ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Boy Sale: ఈ ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన బాపట్లలలో చోటుచేసుకుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ మాతృమూర్తిగా కడుపుతీపి గుర్తుకు రాలేదేమో.. మూడు నెలల పిల్లవాడిని లక్ష రూపాయలకు అమ్మేసింది.
Read Also: Amaravati Railway Line: అమరావతి రైల్వేలైన్కు కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
బాపట్ల పట్టణంలోని 11వ వార్డు ఇందిరానగర్ కాలనీలో మూడు నెలల పిల్లవాడిని లక్ష రూపాయలకు తల్లి అమ్మేసింది. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లవాడిని స్వాధీనం చేసుకొని తల్లిపై ,కొన్న వారిపై బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల బాలుడిని పోలీసులు సీడీపీఓకు అప్పగించారు. పసికందును విక్రయించిన తల్లి వెంకటేశ్వరమ్మ, పసికందును కొన్న చీమకుర్తికి చెందిన అల్లురమ్మలపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు బాపట్ల పట్టణ సీఐ అహ్మద్ జానీ తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణ సీఐ అహ్మద్ జానీ మీడియాతో మాట్లాడుతూ…పసికందును విక్రయించడం చట్టరీత్యా నేరమని, తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారించి కేసు నమోదు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!