ASI Daughter Suicide: ఉరేసుకుని ఏఎస్సై కుమార్తె ఆత్మహత్య.. కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASI Daughter Suicide: కర్ణాటకలో మైసూరులో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గోపినాథ్ కూతురు గిరిజా లక్ష్మీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మైసూరులోని జలపురి పోలీసు వసతిగృహంలోని సీ బ్లాక్లో ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Shallini Kidnap Case: సిరిసిల్ల కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. శాలిని పెళ్లి వీడియోలు విడుదల
Also Read
పనిమీదు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఇంటికి రాగా గిరిజ ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బీకాం చదువుతున్న గిరిజా ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితం గిరిజా లక్ష్మీ సోదరుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఆ బాధే ఆత్మహత్యకు కారణమని అనుమానాలున్నాయి. సూసైడ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!