MP: ప్రేమానంద్ మహారాజ్కు కిడ్నీ దానం చేసేయడానికి ముందుకొచ్చిన ముస్లిం యువకుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురం జిల్లాకు చెందిన ఆరిఫ్ ఖాన్ చిష్తి తన అనే ముస్లిం యువకుడు కుల, మతాలను పక్కనపెట్టాడు. తన కిడ్నీని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ మహారాజ్కు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆరిఫ్ ఖాన్ ప్రేమానంద్ మహారాజ్, జిల్లా యంత్రాంగానికి ఒక లేఖ పంపారు. జాతీయ ఐక్యత కోసం ప్రబోధించే ప్రేమానంద్ దీర్ఘాయుష్షుతో జీవించాలని, తద్వారా దేశ సమగ్రతను కాపాడటంలో ప్రత్యేక కృషి చేయాలని కోరాడు.
READ MORE: Smuggling : సినిమా ఐడియా.. క్రైమ్ రియాలిటీ.. పుష్పలా గంజాయి ట్రాన్స్పోర్ట్..!
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఇటార్సి జిల్లా నివాసి అయిన ఆరిఫ్ ఖాన్ ఒక చిన్న దుకాణంలో కొరియర్గా పనిచేస్తున్నాడు. కానీ అతని ఆలోచన చాలా విశాలమైనది. దేశవ్యాప్తంగా అన్ని మతాల మధ్య ప్రేమ, సామరస్యాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు. అందుకే ప్రేమానంద్ మహారాజ్కి ఆకర్షితుడయ్యాడు. తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి, ఆరిఫ్ ప్రేమానంద్ జీ ప్రసంగాల వీడియోలను సోషల్ మీడియాలో చూశాడు. ఆ వీడియోలు, ప్రవచనాలు అతనిలో ప్రేమానంద్ జీ పట్ల గౌరవాన్ని రేకెత్తించించాయి. దీంతో సోషల్ మీడియాలో నిరంతరం ఆయనను అనుసరించడం ప్రారంభించాడు. ప్రేమానంద్ జీ రెండు మతాల మధ్య ప్రేమ, సామరస్యం గురించి మాట్లాడినప్పుడు ఆరిఫ్ ఉప్పొంగిపోయేవాడట.
READ MORE: AP ministers Ranks: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే…?
అటువంటి సాధువులు తమ ప్రసంగం ద్వారా జాతీయ ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయాలని, దేశం అంతటా సామరస్య వాతావరణం ఏర్చాలని ఆరిఫ్ ఖాన్ కోరుకుంటున్నాడు. తన కిడ్నీ దానాన్ని ఓ చిన్న బహుమతిగా అభివర్ణించాడు. ఆరిఫ్ తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ ఐక్యతకు ఓ ఉదాహరణగా మారుతోంది. దేశంలోని వివిధ మతాల ప్రజలు ఆరిఫ్ లాగా ఆలోచిస్తే, మన దేశంలో ప్రేమ వాతావరణం నెలకుంటుంది. మతాల మధ్య పరస్పర ద్వేషం తొలగిపోతుంది. ప్రతి పౌరుడు నిజమైన భారతీయుడిగా మారుతాడు.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!