Crime News: వైన్ షాపు దగ్గర గొడవ.. బీరు సీసాతో పొడిచి హత్య..
Crime News: మద్యం తాగిన తర్వాత.. మాటామాట పెరిగి ఘర్షణకు దిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొన్ని ఘర్షణతో ఆగిపోతే.. మరికొన్ని ప్రాణాలు తీసేంత వరకు వెళ్లి ఘటనలు లేకపోలేదు.. తాగిన మైకంలో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియక.. ప్రాణాలు తీసిన ఘటన ఇప్పుడు మరొకటి వెలుగుచూసింది.. వైన్ షాపు దగ్గర ఇద్దరి మధ్య మద్యం విషయంలో తలెత్తిన గొడవ కాస్తా.. ఓ వ్యక్తి హత్యకు దారితీసింది.. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగుచూసిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన పగిదెల శ్రీనివాసరావు (52)ను బీరు సీసాతో పొడిచి హత్య చేశాడు గంట నరేంద్రరెడ్డి.. ఇద్దరు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో వైన్ షాపు దగ్గర గొడవ పడడంతో. ..శ్రీనివాసరావును బీరు సీసాను పగలగొట్టి పొడవడంతో ఆ ఘటనా స్థలంలోనే శ్రీనివాసరావు మృతిచెందినట్టు చెబుతున్నారు.. ఇక, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రుపాలెం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Kajal Aggarwal : ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నా .. అందుకే ‘సత్యభామ’ లో నటించా..
Also Read
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్తో టచ్లోకి అన్నాడీఎంకే..
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
-
MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!