Site icon NTV Telugu

Amaravati: రాజధానిలో తొలి భూ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వం

Ap Govt

Ap Govt

Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం తొలి భూ కేటాయింపు చేపట్టింది. ఎంఎస్ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల భూమిని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఉచితంగానే కేటాయించింది. రాజధాని అమరావతిలో ఎంఎస్ఎంఈ రెండో టెక్నాలజీ సెంటర్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. కొప్పర్తి మెగా ఇండస్ట్రీయల్ హబ్‌లో స్థలానికి బదులుగా అమరావతిలో భూకేటాయింపు చేపడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం

Exit mobile version