Anurag Thakur : వాజపేయి జైల్లో ఉన్నా.. దేశం కోసమే పని చేశారు
- అటల్ బీహారీ వాజపేయికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా
- అటల్జీ వంటి మహా నేతలు పని చేసిన పార్టీలో ఉండి
- ప్రజలకు, పార్టీకి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా : అనురాగ్ సింగ్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అటల్ బీహారీ వాజపేయి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. అటల్ జీ వంటి మహా నేతలు పని చేసిన పార్టీలో ఉండి ప్రజలకు..పార్టీకి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పీవీ నరసింహారావు.. వాజపేయి మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. పీవీ నరసింహా రావు పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించింది అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. వాజపేయి జైల్లో ఉన్న దేశం కోసమే పని చేశారన్నారు. కాంగ్రెస్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు అనురాగ్ ఠాగూర్.
Arunish Chawla: కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా చావ్లా నియామకం
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
అంతేకాకుండా..’అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేద్కర్ గురించి మాట్లాడడం విడ్డూరం.. కార్పొరేటర్ నుండి ప్రధాని వరకు ఎదిగిన వ్యక్తి వాజపేయి. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్ పేయి వ్యవహరించిన తీరు పై అమెరికా వంటి దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.. భారత దేశ ఒక్క ఇంచు భూమి ఇతర దేశాలు ఆక్రమించుకున్న చూస్తూ ఊరుకోం అని వాజ్ పేయి అన్ని దేశాలకూ సందేశాన్ని పంపారు.. జై జవాన్…జై కిసాన్.. జై విజ్ఞాన్ అనే నినాదాన్ని వాజ్ పేయి ఇచ్చారు. వాజపేయి ఆశయాలను ప్రధాని మోడీ నెరవేరుస్తున్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతున్నాం అని తెలిసిన వాజ్ పేయి రాజనీతి తప్పలేదు. వాజపేయి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ.. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారు’ అని అనురాగ్ ఠాగూర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!